భస్మాసురుడి వారసులం మేం. అతని వారసత్వాన్ని నిలబెట్టి, మళ్లీ భస్మాసురుడిని భూమి మీదకు తీసుకురావాలంటే.. 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని చేయాలి. అది జరగాలంటే మరణ శాసనాలను లిఖించాలి. విష్ణుమూర్తి జాతకంలో పుట్టి
తాను అడిగిన అన్ని ప్రశ్నలకు రుద్ర కరెక్ట్గా సమాధానాలు చెప్పడంతో తన ప్రేయసి ‘శివుడు’ అంటూ శరత్ బాంబు పేల్చాడు. విరాట్+అనుష్క=విరుష్క ఎలా అయ్యారో.. శివుడు+శరత్=శివరత్ పేరిట తాము మారనున్నట్టు చెప్పాడు.
‘బాబాయ్.. జ్వాలా తటాకం మాయేంటో? మన బాటిల్స్లోని నీళ్లు మంటగా ఎలా మారాయో నాకు తెలుసు’ అంటూ ‘వాటర్-సోడియమ్' రసాయన గుట్టును ఇన్స్పెక్టర్ రుద్ర చెప్పాడో లేదో.. అప్పటికప్పుడు విసురుగా రుద్ర ముందుకు వచ్చి
చెట్లు మోడుల్లా మారడానికి, ఒళ్లు భగ్గున మండటానికి గల కారణాలను ఇన్స్పెక్టర్ రుద్ర వివరించడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఇంతలో హెడ్కానిస్టేబుల్ రామస్వామి కలుగజేసుకొంటూ.. ‘సర్.. మీరు చెప్పినట్టు వశ�