Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Cotton | పత్తి పంటను ఎటాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి �
Nallagonda | నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో(,Narkatpally) దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇండ్లలో దోపిడీలకు పాల్పడ్డారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Nallagonda | కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతుల కష్టం దళారుల పాలవుతున్న
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తాము పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చిందని, ధాన్యం అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని పేర్కొంటూ పలువురు రైతులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులోన�
Nallagonda | మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీళ్ల కోసం నల్లగొండ జిల్లాలో ఆందోళన చేపట్టారు. నల్లగొండ(Nallagonda) మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Bear Attack | నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. కాళ్లమర్రి అడవిలో గొర్రెలను మేపుతున్న ఓ కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
MLA Jagadish Reddy | రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలె�
RS Praveen Kumar | భార్యలు రోడ్డెక్కితే.. భర్తలను సస్పెండ్ చేసే చట్టం ఎక్కడా లేదు అని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్లో కానిస్
Nagarjuna Sagar | కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుకుంటోంది.
Minister Komatireddy | రైతు సంక్షేమ కోసం(Farmers welfare) రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
Minister Thummala | రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని(Loan waiver) చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) తెలిపారు.
Jagadish Reddy | గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో పరిపాలన పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress ) రాష్ట్రా న్ని తిరోగమనంలో నడుపుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్యెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) విమర్శించారు.