సీఎం కేసీఆర్ ముందు చూపు సత్ఫలితాలు ఇస్తున్నాయి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ అందాలి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి ‘అభివృద్ధి, సంక్షేమంలో తెల�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎనిమిదేండ్లలో అద్భుతమైన ఫలితాలు ఫ్లోరైడ్ను తరిమికొట్టేందుకు పలు ప్రాజెక్టుల నిర్మాణం బత్తాయి మార్కెట్, మెడికల్ కాలేజీ, పవర్ ప్లాంట్ జిల్లాకు గొప్ప వరాలు అట్టహాసంగా తెలం�
జిల్లా ప్రజాప్రతినిధులు పలు మండలాల్లో క్రీడా ప్రాంగణాలు ప్రారంభం నల్లగొండ రూరల్, జూన్ 2 : క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఎ�
కవి సమ్మేళనంలో మండలి చైర్మన్ గుత్తా రామగిరి, జూన్ 2 : రాష్ట్రం ఏర్పాటైన తరువాత కవులు, కళాకారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని శాసన మండలి చైర్మన్ గుత�
ఈ సారి క్రీడా మైదానాలకు ప్రాధాన్యం గ్రీన్కవర్ భారీగా పెంపొందించాలి విద్యుత్ పనులు పెండింగ్లో పెట్టొద్దు పాఠశాలలను విధిగా సందర్శించాలి రాష్ర్టాభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు పల్లె, పట�
15 రోజులపాటు నిర్వహణ రోజువారీగా ఒక్కో అంశంపై పనులు సర్పంచ్ అధ్యక్షతన పల్లె ప్రగతి కమిటీ నేడు పాదయాత్రలతో ఆరంభం తొలి, చివరి రోజుల్లో గ్రామ, వార్డు సభలు క్రీడా మైదానాలు, హరితహారానికి ప్రాధాన్యం రాష్ట్ర ప్ర
నేటి నుంచి 10వరకు స్పెషల్ డ్రైవ్ రామగిరి, జూన్ 1 : ఈ నెల 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సౌకర్యాలు, ఇతర అంశాలను ప్రజలకు వివరించేందుకు విద్యాశాఖ పలు కార్యక్రమా�
కష్టాల కడలిని దాటి ప్రగతి తొవ్వన పరుగులు 2001.. జూన్ 2.. చైతన్యానికి ప్రతీక అయిన నల్లగొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ వేదిక.. ఒక బక్కపలుచని మనిషి సభా వేదికపైకి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ నేలకు జరుగుతున్న అన్యాయా�
రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలి ఉత్పత్తిదారుడే ధరలు నిర్ణయించే స్థాయికి ఎదుగాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వానకాలం జిల్లా స్థాయి సాగుపై సదస్సు మండలి చైర్మన్ గుత్తా, మంత్రి న�
బొడ్రాయిబజార్, జూన్ 1 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 17వ వార్డులోని చింతలచెరువులో కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహ�
నిత్యం అభివృద్ధి పనులు, సమీక్షలు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి జగదీశ్రెడ్డి బుధవారం సరదాగా కాసేపు బుల్లెట్ బండి నడిపారు. నల్లగొండలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి టెస్ట్ రైడ�
మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి నల్లగొండలో యూనిట్లు అందజేత నల్లగొండ రూరల్ : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా �
24 ద్విచక్రవాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి మిర్యాలగూడ, జూన్ 1 : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి రూ.15 లక్షల విలువ చేసే 24 బైక్లు పోలీసులు స్వా�