వీఆర్ఏలు, ఏఈఓలతో పంటల సర్వే ప్రతి సర్వే నంబర్లో రైతుల వారీగా వివరాల సేకరణ మార్కెటింగ్కు ఇబ్బందుల్లేకుండా చర్యలు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 15.65 లక్షల ఎకరాల్లో పంటలు రైతు పండించిన పంటకు మద్దతు ధరను అందిం�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలువైకుంఠధామం, డంపింగ్ యార్డులతో తీరిన సమస్యలుసుందరంగా సీసీ రోడ్లు.. ప్రకృతి వనంచివ్వెంల మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఒకప్పుడు అభివృద్ధి అంటే తెలియదు.. వర్షం వస్తే ఏ వీధిలో
వానకాలం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆటంకాలను అధిగమించేందుకు ప్రత్యేక సమీక్షలుఎఫ్సీఐ, రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ సమష్టి ప్రణాళిక దిగుమతి, ఎగుమతుల్లో ఇబ్బందుల్లేకుండా చర్యలు మొదట ఓపెన్ ల
పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి నీళ్లొస్తే గోస తీరినట్టేనన్న రైతులుముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి నీళ్లొస్తే గోస తీరినట్టేనన్న రైతులు సీఎం కేసీఆర్కు �
ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి.. కొత్త దరఖాస్తులకు 12 వరకు అవకాశం పాత జాబితాలో తప్పుల సవరణకూ చాన్స్ ఆరున్నర లక్షల కుటుంబాలకు ధీమాఇప్పటివరకు రూ.281.20 కోట్ల చెల్లింపులు 2018 నుంచి ఇప్పటివరకు బీమా పొందిన రైతు క�
దేశంలోనే తొలి ప్రయోగం భరోసా కేంద్రం బాధిత మహిళలకు అండ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంస్కరణలు శాంతిభద్రతలు బాగుండడం వల్లే పెట్టుబడులు, అభివృద్ధి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండలో �
మేళ్లచెర్వు మండలంలో కలుపుతీత పనుల్లో రైతులు బిజీ వాడుముఖం పడుతున్న చేలు వర్షం కోసం ఎదురుచూపు మేళ్లచెర్వు, ఆగస్టు 9 : మండలంలో ఏటా సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. కానీ, గత ఏడాది కురిసిన అకాల వర్షాల
బాబాయ్ని చంపిన అన్న కొడుకులు నల్లగొండ మండలం అక్కలాయిగూడెంలో ఘటన నీలగిరి, ఆగస్టు 8 : రోజురోజుకూ మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం అయినవారూ దారుణాలకు ఒడి కడుతున్నారు. తండ్రి తరువాత తండ్రి లాంటి బ�
ఆదివారం అందులో అమావాస్య కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. అరుదైన రోజున స్వామివారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని పెద్దసంఖ్యలో తరలివెళ్లారు.చెర్వుగట్టులోని రామలింగేశ్వర క్షేత్రం ఉదయం నుంచి ర�
శరవేగంగా పట్టణ విస్తరణ అంతకంతకూ పెరుగుతున్న జనాభా జోరుగా గృహ, వ్యాపార సముదాయాల నిర్మాణాలు అద్దె ఇండ్లకు మస్త్ గిరాకీ, భూముల ధరలకు రెక్కలు యాదాద్రి పవర్ప్లాంటు దేశానికే తలమానికంగా నిలుస్తుంది.. ప్రాజె�
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు వ్యవసాయ శాఖమంత్రి నిరంజన
31 మండలాల్లో చురుకుగా ఏర్పాట్లు ప్రతి వనానికి రూ.43లక్షలు ఇప్పటికే పలుచోట్ల పూర్తి, తుది దశలో మరికొన్ని నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): పారిశుధ్యం, పచ్చదనమే లక్ష్యంగా రూపొందించిన పల్లె ప్రగతి క
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం, ఆగస్టు 6 : మండల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక
చిట్యాల, ఆగస్టు 6 : మండలంలోని వట్టిమర్తి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్లు ఎస్ఐ రావుల నాగరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం కొట్టాల గ్