వేగంగా నిండుతున్న నాగార్జున సాగర్574 అడుగులకు చేరిన నీటిమట్టంనేటి సాయంత్రం గేట్లు ఎత్తే చాన్స్!సాగునీటి విడుదలకు ఏర్పాట్లుశ్రీశైలం నుంచి భారీగా వరద నల్లగొండ ప్రతినిధి, జూలై 31 (నమస్తే తెలంగాణ) ;నాగార్జు�
రూ.690 ప్రీమియంతో రూ.లక్ష బీమా పాలసీ ప్రీమియం చెల్లింపునకూ రుణం ఆగస్టు నెలాఖరు వరకూ అవకాశం స్వశక్తి సంఘాల సభ్యులకు ప్రభుత్వం కొత్తగా బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఇప్పటికే �
పత్తి రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తప్పనిసరి వరుస వర్షాలతో పొంచి ఉన్న తెగుళ్ల బెడద ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత పత్తి సాగే అధికం. అదునుకు వర్షాలు కురువడంతో పత్తి సాగు ఆశా�
నల్లగొండ, జూలై 30 : ఆరో విడుత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2015లో చేప పిల్లల పంపిణీని ప్రారంభించిన సర్కార్ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నది. ఈ ఏడాది సైత�
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షన్నికల హామీల అమలు ప్రణాళికకోసమే రాక : మంత్రి జగదీశ్రెడ్డిఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నోముల భగత్హాలియా, జూలై 28 : వచ్చే నెల 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర�
నిండిన శ్రీశైలం ప్రాజెక్టు..రెండు గేట్ల ద్వారా నీటి విడుదలవరద నీరంతా సాగర్కే..క్రస్ట్ గేట్లకు చేరువలో నీటిమట్టంరూ.70 లక్షలతో క్రస్ట్ గేట్లకు మరమ్మతులురెండు పంటలకు నీరు పుష్కలంనందికొండ, జూలై 28: శ్రీశైల�
మర్రిగూడ, జూలై 27 : మండలంలోని సరంపేటలో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనుల్లో వేగం పెంచాలని జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. గ్రామంలోని సర్వే నంబర్ 280, 281లో 10ఎకరాల్లో చేపడుతున్న పనులను మ�
డిండి వాగులో రూ.9.53 కోట్లతో చెక్ డ్యాం మూడు తండాలకు అందనున్న సాగునీరు చందంపేట, జూలై 27 : నీటి వృథాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. మండలంలోని అచ్చంపేట పట్టి గ్రామ పరిధిలోని డ�
వరికి ప్రత్యామ్నాయం రైతులు మూస పద్ధతి వీడితేనే మేలు మెట్ట, ఆరుతడి పంటలతో లాభాలు కనగల్ మండలంలో 70శాతం ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఏండ్ల తరబడి ఒకే పంటను పండిస్తుండడంతో పెద్దగా ఆదాయం ఉండడం లేదు. �
నేడో, రేపో తెరుచుకోనున్న క్రస్టు గేట్లు 539.70అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం త్వరలోనే సాగునీటి విడుదలకు ప్రణాళిక నల్లగొండ ప్రతినిధి, జూలై27(నమస్తే తెలంగాణ) : అన్నదాత ఆశల సౌధం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈ ఏడా
నిర్మాణ దశలోనే వైకుంఠ ధామానికి బ్రేక్ పిచ్చి మొక్కలతో ప్రకృతి వనం వెలవెల నీరు గారుతున్న ప్రభుత్వ లక్ష్యం నాంపల్లి, జూలై 27 :పల్లె ప్రగతి పనులతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. పారిశుధ్యం, పచ్చదనానికి పెద్దపీ�
సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి రామగిరి, జూలై 26 : వంద మాటలు చేయలేని పనిని ఒక్క పాట చేస్తుందని ప్రముఖ సాహితీవేత్త, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. దశాబ్దాల చరిత్ర గల నల్లగొండలోని నాగార్జున ప్
తిప్పర్తి/ శాలిగౌరారం, జూలై 25 : తిప్పర్తి, శాలిగౌరారం మండలాల్లో వానకాలం వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో సంతోషంగా సాగు చేస్తున్నారు. మి�
నల్లగొండ, జూలై 25 : ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుంచి కొత్త కార్డులు అందనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు వాటిని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఉ�