దేవరకొండరూరల్, జూలై 22 : మండలంలోని కర్నాటిపల్లి గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పనులను ఎంపీడీఓ రామకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భ�
ముక్కోటి వృక్షార్చనకు సిద్ధం జిల్లా వ్యాప్తంగా సన్నాహాలు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపు ఎక్కడికక్కడే ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సన్నద్ధం సూర్యాపేట జిల్లాలో రహదారుల వెంట భారీ ప్రణాళి�
నాంపల్లి, జూలై 22 : మండలంలోని రాందాస్తండా గ్రామానికి చెందిన మెగావత్ రాంజీ, నేరళ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్కే చోటమ్మ ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీం
నందికొండ, జూలై 22 : నాగార్జునసాగర్లోని జెన్కోలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్�
నేరేడుగొమ్ము(చందంపేట), జూలై 22 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు అన్నారు. భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మో�
నల్లగొండ జిల్లాలో సగటున 4.3 మిల్లీమీటర్ల వర్షపాతంసూర్యాపేటలో సగటు వర్షపాతం 6.7మి.మీ534 అడుగులకు చేరుకున్న సాగర్ నీటిమట్టంకొనసాగుతున్న మూసీ పరవళ్లునల్లగొండ ప్రతినిధి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ�
జిల్లాలో 92 రైతు వేదికలుఒక్కో వేదికకు 22 లక్షలుఆధునిక హంగులతో సకల సౌకర్యాలతో నిర్మాణాలుఆలేరు రూరల్, జూలై21: రైతుబంధు రైతు శిక్షణ కార్యక్రమా ల కోసం రైతులను ఒకే చోటకు చేర్చి సమావేశాలు నిర్ణయించ డానికి వ్యవసా
నల్గొండ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన ధరల
హాలియా, జూలై 20 : ప్రభుత్వం హాలియాలో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలను నియోజకవర్గ విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల
నీలగిరి, జూలై 20 : జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తరువాత తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించింది. పల్లెల్లో, పట్టణాల్లో ఓపెన్ ప్లాట్ల ధరలను కూడా మార్కెట్ విలువ ప�
మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ. నియోజకవర్గ కేంద్రమైనఈ గ్రామం గతంలో సమస్యల నిలయంలా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతితో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన కార్యక్రమాలతో
ఖుర్బానీ ఇచ్చేందుకు కొనుగోళ్లు గతేడాది లాక్డౌన్తో ఉండడంతో ఈసారి ఎక్కువ మంది ఆసక్తి నేడు బక్రీద్.. ఈద్గాల వద్ద ఏర్పాట్లు పూర్తి జిల్లా ప్రముఖుల శుభాకాంక్షలు రామగిరి, జూలై 20 : త్యాగానికి ప్రతీక బక్రీద్
దేవరకొండ, జూలై 20 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నియోజకవర్గంలోని 67 మందికి మంజూరైన రూ.18.73 లక్షల ముఖ్యమంత్రి �
నల్లగొండ, జూలై 20: పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో 2014 తర్వాత అనుమతించిన లే అవుట్లపై ఆడిట్ నిర్వహించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కలెక్టర్లకు సూచించారు. మంగళవారం పురపాలక శాఖ సంచాలకుడు స�