కేతేపల్లి, జూలై 20 : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను సమర్ధవంతంగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీఓ కాళిందిని ఆదేశించారు. మండలంలోని బొప్పారం గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం స్థలాన్ని మంగళవారం ఆమె పర�
రామగిరి, జూలై 20 : తొలి ఏకాదశి పండుగను జిల్లావ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మేనేజర్ రుద్ర వెంకటేశం, చైర్మన్
దళిత సంఘాలు, వర్గాల్లో హర్షాతిరేకాలు నల్లగొండలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం ఉమ్మడి జిల్లాలో 6,37,385 మంది దళితులు కుటుంబం యూనిట్గా పథకం అమలుకు సన్నాహకాలు ఒక్కో కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల సాయం న
మిర్యాలగూడ రూరల్, జూలై19 : మండలంలోని వెంకటాద్రిపాలెంలో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం అవసరమైన స్థలాన్ని సోమవారం ఎంపీడీఓ అజ్మీర దేవిక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ శివారు�
తిప్పర్తి, జూలై 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో పల్లెలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి మొక్�
నల్లగొండ, జూలై 19 : మాంసం ప్రియులకు ఎప్పుడూ చౌకగా లభించే బాయిలర్ చికెన్ ధరలు కొండెక్కినయ్. సామాన్యులకు అందనంతగా అమాంతం పెరుగడంతో మాంసం తినేందుకు వెనుకాడుతున్నారు. 15 రోజుల కింద రూ.200లోపు ఉన్న కిలో చికెన్ �
రామగిరి/ బొడ్రాయిబజార్, జూలై 19 : తెలుగు సంవత్సరాల్లో 12మాసాలు ఉంటాయి. వీటిలో 24 పర్యాయాలు ఏకాదశి వస్తుంది. ఆషాడ బహుళ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి మంగళవారం వస్తుండడంతో వేడుకలను �
రైతుల కోసం డీసీసీబీ మొబైల్ వాహనం ప్రారంభించిన జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, జూలై 19 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతుల ముంగిటకే ఏటీఎం సౌకర్యం తీసుకొస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఒక ఏటీఎం వ�
నల్లగొండ సిటీ/ నందికొండ, జూలై 19 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2021ని నిలిపివేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఏస్ఈ క�
నాబార్డు సహకారంతోరైతులకు మరిన్ని సేవలు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి,డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి నల్లగొండ, జూలై 19 : రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోని గ్రామాల్లో వారికి మరిన్ని సేవలు అందిం�
ఉద్యమస్ఫూర్తితో పల్లె, పట్టణ ప్రగతి పరిసరాలు పరిశుభ్రం సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలకు రక్షణ నాటుకున్న మొక్కలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్ట
నేరేడుచర్ల, జూలై 18 : ఇంటి నిర్మాణంలో వంట గది, దేవుడి గుడి, పడక గది అని ఎలా స్థలం కేటాయిస్తామో మొక్కలకు కూడా స్థలం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ మొక్కలు పెంచేందుకు అవసరమైన స్థలాన్ని విడిచిపెట�
పచ్చదనానికి కేరాఫ్గా గుర్తింపు మౌలిక సదుపాయాలకు పెద్దపీట పరిశుభ్రతకు ప్రాధాన్యం నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు గ్రామం ప్రగతి బాటన పయనిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహ