బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సీజన్ చివరి దాకా.. పూర్తిస్థాయిలో నిండనున్న చెరువులు, కుంటలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు తిరుమలగిరి, జూలై 18 : గోదావరి జలాలు సూర్యాపే�
మునుగోడు, జూలై 18 : రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లాలోని ఆయా మండలాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మునుగోడు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బండ
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు సాకారమవుతున్న గ్రామ స్వరాజ్యం ప్రజల ముంగిట అభివృద్ధి ఫలాలు నార్కట్పల్లి, జూలై 18 : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. చెత్త సేకర�
హరితవేడుకగా నేడు మంత్రి జగదీశ్రెడ్డి పుట్టిన రోజునల్లగొండ ప్రతినిధి, జూలై 17(నమస్తే తెలంగాణ) : విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 56వ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన స్ఫూర్తితో ఆదివారం ఉ
ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డినల్లగొండలో మెగా జాబ్మేళాకు విశేష స్పందననీలగిరి, జూలై 17 : గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళా అద్భుతమైన కార్యక్రమమని, ప్రతి
అటవీ శాతం తక్కువ ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా లోటు వర్షపాతమే నమోదయ్యేది. ప్రాజెక్టుల్లో నీటి కేటాయింపులు సరిగ్గా వినియోగించకపోవడంతో ఆయకట్టు ప్రాంతం సైతం తడారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్ప�
కట్టంగూర్/నార్కట్పల్లి/శాలిగౌరారం/నల్లగొండ రూరల్/ వేములపల్లి, జూలై 16: గ్రామాల్లో పర్యావరణ సమతుల్యత కోసం బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్�
నీలగిరి, జూలై 16 : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజారోగ్య సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శుక్రవారం ప్రా�
30 ఏండ్ల నుంచి ఇతరుల ఆక్రమణల్లో.. పది రోజుల సర్వేతో తేలిన ఐదెకరాల భూమి మెగా నర్సరీ కోసం కేటాయింపు రెవెన్యూ అధికారుల కృషి ఫలితం గతంలో భూమిలేక ఆగిన అనేక అభివృద్ధి పనులు మునుగోడు, జూలై 16 : నియోజకవర్గ కేంద్రమైన మ�
చందంపేట, జూలై 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల్లిలో రైతు వేదిక భవనాన్ని, చంద్రూ నాయక్ తండాలో రూ. 99 లక్షలతో ఏర్పా�
తుంపర సేద్యంలో పత్తి, వేరుశనగచందంపేట మండలంలో ఫలిస్తున్న ప్రయోగంనీటి వినియోగం తక్కువ..వానల కోసం ఎదురు చూడాల్సిన పనీ లేదురైతు బంధు డబ్బులతోనే స్ప్రింక్లర్ల కొనుగోలుచందంపేట, జూలై 15:స్ప్రింక్లర్లతో పత్తి స
కూరగాయల సాగుతో లాభాలు గడిస్తున్న వెంకటేశ్వర్లు వరికి ప్రత్యామ్నాయంగా ఎంపిక రెండేండ్లుగా మంచి దిగుబడి ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.50 వేల ఆదాయం తిరుమలగిరి, జూలై 14:రైతులు ఎక్కువగా వరి సాగు చేయడంతో దానికి డిమాం�
రామగిరి, జూలై 14 : మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ అన్నారు. నల్లగొండ కోర్టు ఆవరణలోని భవనాల సముదాయంలో బుధవారం మొక్కలు నాటి మాట్లాడారు. కాలుష్
పట్టణ ప్రగతితో తీరిన సమస్యలు పరిశుభ్రంగా మారిన వార్డులు తొలగిన మురుగు..దోమలకు చెక్ దేవరకొండ. జూలై 14 :పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల పరిధిలో ఉన్న సమలన్నీ పరిష్కారమయ్యాయి. ముఖ్యంగా పారిశుధ్యం మెరుగుపడడంతో �