ఈ సీజన్లో గొంతు వాపు వచ్చే ప్రమాదం సమయానికి చికిత్స అందించకుంటే మృత్యువాత నేరేడుచర్ల, జూలై 14: ప్రస్తుత సీజన్లో పశువులకు గొంతు వాపు వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పశు�
నేరేడుచర్ల, జూలై 14 :కరోనా విలయతాండవం చేసినా కొద్దిమందిలో ఏమాత్రం జాగ్రత్త కనిపించడం లేదు. మొదటి వేవ్, రెండో వేవ్లో మన చుట్టు పక్కల కుటుంబాలను అనాథలను చేసినా మాకేంటి అని పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ�
దామరచర్ల, జూలై 14 :గ్రామాల్లో ఏర్పాటు చేసే బృహత్ పల్లె ప్రకృతి వనాలు మినీ పార్కుల స్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం మండలంలోని నూనావత్ తండాలో ఆయన పర్యటించి పది �
నల్లగొండ ప్రతినిధి, జూలై 13(నమస్తే తెలంగాణ) : కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ పలు చోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జ్వర సర్వే ముమ్మరం చేశారు. వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ సి�
అడవిదేవులపల్లి, జూలై13: కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి ఉపేందర్ సూచించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్
దేవరకొండ, జూలై 13 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంకేఆర్ కళాశాలలో జరిగిన అభివృద్ధి కమిటీ స
45 పీఏసీఎస్లకు రెండో దశ రుణాలు తొలిదశలోని 15 సొసైటీలకు రూ.8.42 కోట్లు విడుదల 4 శాతం వడ్డీ… సకాలంలో చెల్లిస్తే 3 శాతం రిబేట్ త్వరలో వ్యాపార కార్యకలాపాలకు ఏర్పాట్లు సహకార సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర�
పల్లె ప్రగతితో మారిన గ్రామంపచ్చదనం, పారిశుధ్యంలో నంబర్ వన్ప్రకృతి వనం, వైకుంఠధామంతో శాశ్వత వనరులు ఓడీఎఫ్ గుర్తింపుపల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.1.40 లక్షలతో కంపోస్ట్ షెడ్డ�
ఇప్పటివరకు రూ.47 లక్షల విలువైన పరీక్షలు ఫ్రీగా.. ఒక్కో పెషెంట్కు రూ.5 వేల దాకా తప్పుతున్న భారం పీహెచ్సీల నుంచే శ్యాంపిల్స్ సేకరణ టీ డయాగ్నస్టిక్ సెంటర్లో 953 మందికి సేవలు నల్లగొండ ప్రతినిధి, జూలై12(నమస్తే
చండూరు/నాంపల్లి/కనగల్/మర్రిగూడ, జూలై10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ హెచ్చ�
హరితహారంతో నాలుగు శాతం పెరిగిన అడవులు రెండు, మూడేండ్లలో 33 శాతానికి పెంచాలన్నదే లక్ష్యం రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి జిల్లా జగదీశ్రెడ్డితో కలిసి మొక్కలు నాటిన అల్లోల భువనగిరిలో అట
45 పీఏసీఎస్లకు రెండో దశ రుణాలు తొలిదశలో 15 సొసైటీలకు రూ.8.42 కోట్లు 4 శాతం వడ్డీ..సకాలంలో చెల్లిస్తే 3 శాతం రిబేట్ త్వరలో వ్యాపార కార్యకలాపాలకు ఏర్పాట్లు సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు నల్లగొండ, జూల�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కనగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన తిప్పర్తి మండల కేంద్రంలో పల్లెనిద్ర కనగల్, జూలై 11 : పల్లెల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్�
టీఎస్ఐఐసీకి 200 మంది దరఖాస్తు డీడీలు చెల్లించిన 120 మంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో 24 రకాల పరిశ్రమలు వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ �