బీఆర్ఎస్ అంటే మిషన్ అని, దేశంలో పరివర్తన తేవడమే లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం కాదని..విధానమని స్పష్టం చేశారు.
CM KCR | నాగ్పూర్ : దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మేధావులు, యు�
CM KCR | నాగ్పూర్ : దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగా�
CM KCR | నాగ్పూర్ : దేశం మారాల్సిన సమయం వచ్చేసింది.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పురాదు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర న
మహారాష్ట్రలో (Maharashtra) గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నది. మరఠ్వాడాలో పార్టీ విస్తరణపై దృష్టిసారించిన బీఆర్ఎస్ (BRS) అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR).. నేడు నాగ్పూర్లో (Nagpur) పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభి�
BRS | నవభారత నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ శక్తులు, ప్రగతికాముక శక్తులు, మేధావులు కలిసి వ
BRS | బీఆర్ఎస్కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ మాడల్ను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామంటూ తన ఎజెండాను ప్రజల ముందు పెట్టిన బీఆర్ఎస్ను విశేషంగా ఆదరిస్తున్నారు.
BRS Party | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కార�
Vande Bharat | రాష్ర్టానికి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల మధ్య జోరుగా నడుస్తున్న వం�
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ నుంచి ముంబైకి ఏప్రిల్ 23న ఓ విమానం వెళ్తున్నది. అందులో ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. దీంతో ముంబైకి చేరగానే దవా�
Stray Dogs | ఇటీవల కాలంలో వీధి కుక్కలు (Stray Dogs ) వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Viral Video | దేశంలో వీధికుక్కల స్వైర విహారం కొనసాగుతున్నది. ఇప్పటికే చిన్నారులు కుక్కకాటుకు బలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మహారాష్ట్ర నాగ్పూర్లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు దాడికి చేసిం�