ICC Ratings : ఆసీస్తో నాగపూర్, ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు పిచ్లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ఆ రిపోర్టును తయారు చేశార�
నాగ్పూర్లో స్థలం కొనేందుకు ఉమేశ్ తన మేనేజర్ శైలేష్ థాక్రేకు రూ.44 లక్షలు ఇచ్చాడు. అయితే.. శైలేష్ భూమి బదులు తన పేరిట ఒక ఫ్లాట్ కొన్నాడు. దాంతో ఉమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీస్ కంట్రోల్ రూమ్కు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు.
తల్లిదండ్రులు తనకు ఐఫోన్ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో ఓ యువతి (18) ఏకంగా ప్రాణాలనే తీసేసుకొన్నది. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత మ్యాచ్లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్ల వైఫల్యంతో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండో పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఔట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు రెండున్నర గ�
తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో విఫలమవుతున్న టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం రోహిత్ సేన రెండో మ్యాచ్ ఆడనుంది. వచ్చే నెలలో ప్రపంచకప్
Nitin Gadkari | కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు ఓ మిత్రుడు సలహా ఇచ్చాడని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, దీనికి తాను ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో మునగడం మేలు’ అని సమాధానం చెప్పినట�
ఇడ్లీలను మల్లెపూలతో పోలుస్తారు. నిజానికి మల్లెల కంటే తెల్లగా, అంతే సుకుమారంగా ఉంటాయి కూడా. కొంతమంది రాగి, పెసర్లు, క్యారెట్, బీట్రూట్ జతచేసి రంగురంగుల ఇడ్లీలను చేసుకుంటారు. ఓ అడుగుముందుకేసి.. కారుమబ్బు
గుజరాత్లో 14, మహాలో ఆరుగురు మృతి ఒడిశాలోని 16 జిల్లాల్లో భారీవానలు న్యూఢిల్లీ, జూలై 13: పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గుజరాత్లో గత 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడ�
ముంబై: ఒక కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఒక కుటుంబంల�
బీజేపీలో అసంతృప్తి అగ్గి రాజుకొన్నట్టే కనిపిస్తున్నది. పార్టీ శ్రేణులు అధినాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు తాజాగా నాగ్పూర్లో చోటుచేసుకొన్న సంఘటనలే నిదర్శనం.