BRS | బీఆర్ఎస్కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ మాడల్ను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామంటూ తన ఎజెండాను ప్రజల ముందు పెట్టిన బీఆర్ఎస్ను విశేషంగా ఆదరిస్తున్నారు.
BRS Party | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కార�
Vande Bharat | రాష్ర్టానికి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల మధ్య జోరుగా నడుస్తున్న వం�
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ నుంచి ముంబైకి ఏప్రిల్ 23న ఓ విమానం వెళ్తున్నది. అందులో ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. దీంతో ముంబైకి చేరగానే దవా�
Stray Dogs | ఇటీవల కాలంలో వీధి కుక్కలు (Stray Dogs ) వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Viral Video | దేశంలో వీధికుక్కల స్వైర విహారం కొనసాగుతున్నది. ఇప్పటికే చిన్నారులు కుక్కకాటుకు బలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మహారాష్ట్ర నాగ్పూర్లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు దాడికి చేసిం�
ICC Ratings : ఆసీస్తో నాగపూర్, ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు పిచ్లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ఆ రిపోర్టును తయారు చేశార�
నాగ్పూర్లో స్థలం కొనేందుకు ఉమేశ్ తన మేనేజర్ శైలేష్ థాక్రేకు రూ.44 లక్షలు ఇచ్చాడు. అయితే.. శైలేష్ భూమి బదులు తన పేరిట ఒక ఫ్లాట్ కొన్నాడు. దాంతో ఉమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీస్ కంట్రోల్ రూమ్కు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు.
తల్లిదండ్రులు తనకు ఐఫోన్ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో ఓ యువతి (18) ఏకంగా ప్రాణాలనే తీసేసుకొన్నది. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.