Newlywed Couple Dies By Suicide | కొత్తగా పెళ్లైన జంట మధ్య రెండు నెలలకే విభేదాలు తలెత్తాయి. దీంతో హానీమూన్ను మధ్యలోనే ముగించుకున్నారు. ఆ జంట రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోద�
Road accident | ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడిన ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. మహారాష్ట్ర (Maharastra) లోని దేవాడ-సోండో సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Girl Dies By Suicide | తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంజీ చాంపియన్ విదర్భ, రెస్టాఫ్ ఇండియా మధ్య నాగ్పూర్లో జరుగుతున్న ఇరానీ కప్లో మొదటి రోజు విదర్భ నిలకడగా ఆడింది. టాపార్డర్లో కీలక వికెట్లు కోల్పోయినా ఓపెనర్ అథర్వ (118 బ్యాటింగ్) అజేయ సెంచరీ బాదగా యశ�
నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెల్తున్న లారీ దగ్ధమైంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో �
నిర్మొహమాటంగా వ్యాఖ్య లు చేసే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా రాజకీయాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నాగ్పూర్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్ని బాగా మూర
మధ్యప్రదేశ్లోని జామ్ నది ఒడ్డున శతాబ్దాల నాటి ‘గోట్మార్' అనే రాతి యుద్ధ ఉత్సవాన్ని ఇరు గ్రామాల ప్రజలు శనివారం ఆవేశం, క్రూరత్వాన్ని రంగరించుకుని జరుపుకున్నారు.
Nagpur | మహారాష్ట్ర నాగ్పూర్ (Nagpur)లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యను ఓ వ్యక్తి బైక్కు కట్టి గ్రామానికి తీసుకెళ్లాడు.
Drunk Army Officer Hits People | ఒక ఆర్మీ అధికారి మద్యం సేవించి కారు డ్రైవ్ చేశాడు. తాగిన మత్తులో సుమారు 30 మందిని కారుతో ఢీకొట్టాడు. అదుపుతప్పిన ఆ కారు డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆ ఆర్మీ అధికారిని చుట
Woman Married 8 Men | ఒక మహిళ 8 మందిని పెళ్లాడింది. ఆ భర్తలను బెదిరించి దోచుకున్నది. తాజాగా 9వ పెళ్లి కోసం ఆమె ప్రయత్నిస్తున్నది. మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రజలకు ఉచితంగా ఇస్తే వాటి విలువ తెలియదని.. విద్య, శిక్షణ వంటి వాటికి ఫీజులు తీసుకోవడం అవసరమని కేంద్రమంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. అన్నీ ఉచితంగా కావాలని ప్రజలు కోరుకుంటారని, కానీ ఉచితంగా ఏమీ ఇవ్వకూ�
ముంబై నుంచి నాగపూర్కు బయల్దేరిన ఇండిగో విమానం శనివారం ఉదయం నాగ్పూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం కిందకు దిగడానికి ప్రయత్నించి తిరిగి పైకి ఎగిరిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పరిపాలనా యంత్రాంగంలో క్రమశిక్షణ తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయవలసిన అవసరం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. సోమవారం నాడిక్కడ ప్రకాశ్ దేశ్�