నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠ
పట్టణాలు, పల్లెల అభివృద్ధి ... పరిశ్రమలు, పర్యావరణం.. వ్యవసాయం, ఐటీ ఇలా.. అన్నిరంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి నమూనాను దేశం ముందు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ఐ
చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1వ తేదీన మహదేవ్ నగల దుకాణంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసి�
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 800 సీసీ కెమెరాలన
Minister KTR | రాజధాని హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) కార్యక్రమం కింద చేపట్టిన నాగోల్ పైవంతెనను మంత్రి కేటీఆర్
పుడమిని పరిరక్షించాలని పదకొండేండ్ల బాలుడు యాత్ర చేపట్టాడు. హైదరాబాద్ నాగోల్కు చెందిన సుహాస్ 8వ తరగతి చదువుతున్నాడు. పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణానికి, పుడమితల్లికి కలిగే నష్టాలపై పాఠ్యంశాల్లో చ�
మన్సూరాబాద్ : నాగోల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భక్తి, శ్రద్ధలతో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క�
మన్సూరాబాద్ : మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారును నడుపుతూ డివైడర్ను డీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతివేగంతో కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్
మన్సూరాబాద్ : ఉరుకుల పరుగుల జీవితాలతో నిత్యం బిజీగా ఉండే ప్రజలు తమ ఆరోగ్యాలను పరిరక్షించుకునేందుకు ప్రతి రోజు గంట పాటు వ్యాయామం, యోగా చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెల�
మోడీ ఇండియాతో కలిసి ఏర్పాటు.. హైదరాబాద్, నవంబర్ 24: కార్ల విక్రయ సంస్థ స్కోడా ఆటో.. రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించింది. మోడీ ఇండియా కార్స్తో కలిసి హైదరాబాద్లోని నాగోల్ వద్ద తన కొత్త రిటై�
అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం మన్సూరాబాద్ : అనారోగ్యంతో బాదపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబానికి ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించింది. లంగర్హౌజ్, ఎండీ లైన్కు చెంది�