మన్సూరాబాద్ : ఉరుకుల పరుగుల జీవితాలతో నిత్యం బిజీగా ఉండే ప్రజలు తమ ఆరోగ్యాలను పరిరక్షించుకునేందుకు ప్రతి రోజు గంట పాటు వ్యాయామం, యోగా చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెల�
మోడీ ఇండియాతో కలిసి ఏర్పాటు.. హైదరాబాద్, నవంబర్ 24: కార్ల విక్రయ సంస్థ స్కోడా ఆటో.. రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించింది. మోడీ ఇండియా కార్స్తో కలిసి హైదరాబాద్లోని నాగోల్ వద్ద తన కొత్త రిటై�
అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం మన్సూరాబాద్ : అనారోగ్యంతో బాదపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబానికి ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించింది. లంగర్హౌజ్, ఎండీ లైన్కు చెంది�
మైలార్దేవ్పల్లి : రోలర్ స్కేటింగ్లో చిన్నారులు మంచి ప్రతిభ కనపరచడం అభినందనీయమని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో రోలర్ స్కేటింగ్ల�
మన్సూరాబాద్ : ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియాఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్లోని కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో నిర్వహ�
ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భుక్యా వసంత్కుమార్ (40) అనే కూలి నాగోలు
environmental protection మన్సూరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపుల, ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్�
నాగోల్లోని డ్రైవింగ్ పరీక్షా కేంద్రం | రోడ్డు సేఫ్టీ కమిటీలోని సభ్యుడు కిరణ్ గురువారం నాగోల్లోని బాబు జగ్జీవన్రాం డ్రైవింగ్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.
Musi River | ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా
వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ | నాగోల్ డివిజన్ మధురానగర్లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన వజ్రాలను, జాతిరత్నాలను దొంగలు అపహరించా రు.
నాగోలు మూసీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.
ఎల్బీనగర్, మార్చి 20: రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ఆగిపోయిన నాగోలు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా నాగోల్ చౌరస్తాలో నిర్మిస్తున్న ఫ్�
మూసీ నదికి సుందర హంగులు దిద్దే ప్రక్రియలో భాగంగా నాగోల్ బ్రిడ్జికి సరికొత్త హంగులు అద్దుతున్నారు. నాగోల్ బ్రిడ్జికి ఇరువైపులా మొక్కలను నాటి ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో మూసీ చు�