ఎల్బీనగర్, మార్చి 20: రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ఆగిపోయిన నాగోలు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా నాగోల్ చౌరస్తాలో నిర్మిస్తున్న ఫ్�
మూసీ నదికి సుందర హంగులు దిద్దే ప్రక్రియలో భాగంగా నాగోల్ బ్రిడ్జికి సరికొత్త హంగులు అద్దుతున్నారు. నాగోల్ బ్రిడ్జికి ఇరువైపులా మొక్కలను నాటి ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో మూసీ చు�