environmental protection మన్సూరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపుల, ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్�
నాగోల్లోని డ్రైవింగ్ పరీక్షా కేంద్రం | రోడ్డు సేఫ్టీ కమిటీలోని సభ్యుడు కిరణ్ గురువారం నాగోల్లోని బాబు జగ్జీవన్రాం డ్రైవింగ్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.
Musi River | ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా
వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ | నాగోల్ డివిజన్ మధురానగర్లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన వజ్రాలను, జాతిరత్నాలను దొంగలు అపహరించా రు.
నాగోలు మూసీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.
ఎల్బీనగర్, మార్చి 20: రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ఆగిపోయిన నాగోలు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా నాగోల్ చౌరస్తాలో నిర్మిస్తున్న ఫ్�
మూసీ నదికి సుందర హంగులు దిద్దే ప్రక్రియలో భాగంగా నాగోల్ బ్రిడ్జికి సరికొత్త హంగులు అద్దుతున్నారు. నాగోల్ బ్రిడ్జికి ఇరువైపులా మొక్కలను నాటి ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో మూసీ చు�