ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాను మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఆసియాలో రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నార�
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేం
మెస్రం వంశీయులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసి వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jathara) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయన�
నాగుల పంచమి పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా ఆలయం కిక్కిరిసింది. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లా నుంచి కాకుండా ఉమ్మడి జిల్లాతోప�
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో రావడంతో పరిసర ప్రాం త
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే అమాయక గిరిజనుల, ప్రజల కష్టాలు బాగా తెలుసు అని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నా�
నాగోబా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం మెస్రం వంశీయులు ఆలయం వెనుక గల పెర్సపేన్(పెద్ద దేవుడు) దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. డోల్, సన్నాయి, కా లికోమ్ వాయిస్తూ మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్�
ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో తమ ఆరాధ్య దైవమైన నాగోబాకు మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలు నిర్వహించారు. దీంతో నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది.
నాగోబా మహాజాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలు చేసి జాతరను ప్రారంభించారు. మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజన భ�