Nagoba Jatara : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara) సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. రూ.20 లక్షలకుపైగా ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు
Minister Konda Surekha | ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర(Nagoba Jatara)కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
Nagoba Jatara | నాగోబాకు మెస్రం వంశీయులు ఆదివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతరకు సోమవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు.
Nagoba Jatara | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో కోలువుదిరిన ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా దేవతకు మెస్రం వంశీయులు ఆదివారం అర్థరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర వైభవంగా ప్�
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర (Nagoba Jatara) ఆదివారం అర్ధ రాత్రి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే భక్తులకు రహదారి కష్టాలు తప్పేలా లేవు. జనవరి 18న నాగోబా మహాపూజకు మెస్రం వంశీయులు సిద్ధం అవుతున్నారు.
ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాను మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఆసియాలో రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నార�
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేం
మెస్రం వంశీయులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.