నాగోబా జాతరకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధికారులకు సూచించారు. జాతరలో ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించార�
పవిత్ర గంగాజలంతో మర్రిచెట్ల వద్ద కుటుంబసమేతంగా బసచేస్తున్న మెస్రం వంశీయులు గురువారం రాత్రి సంప్రదాయం ప్రకారం 84 మంది పేరిట తుమ్ పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల్లో చనిపోయిన వారి పేరిట ప్రతి సంవత్సరం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. క�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా మహాపూజకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి జలాల సేకరణ కోసం ఆదివారం మెస్రం వంశీయులు బయలు దేరారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది.
కిక్కిరిసిన ఆలయ పరిసర ప్రాంతాలు దర్శనానికి గంటల తరబడి బారులు ఇప్పటివరకు 4 లక్షల మందికిపైగా దర్శనం అనధికారికంగా మరో మూడు రోజులు కొనసాగే చాన్స్ ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 :ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా �
సంప్రదాయ పూజలు చేసిన మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి, జనవరి 31: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు నిర్వహ
ఆదిలాబాద్: ఆదివాసీలు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే నాగోబా జాతర ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా గుడి ఉంది. ఈ గుడి జాతరను ప్రతి సంవత్సర�