ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది.
కిక్కిరిసిన ఆలయ పరిసర ప్రాంతాలు దర్శనానికి గంటల తరబడి బారులు ఇప్పటివరకు 4 లక్షల మందికిపైగా దర్శనం అనధికారికంగా మరో మూడు రోజులు కొనసాగే చాన్స్ ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 :ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా �
సంప్రదాయ పూజలు చేసిన మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి, జనవరి 31: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు నిర్వహ
ఆదిలాబాద్: ఆదివాసీలు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే నాగోబా జాతర ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా గుడి ఉంది. ఈ గుడి జాతరను ప్రతి సంవత్సర�
ఇంద్రవెల్లి : సంస్కృతి, సంప్రదాయలతోపాటు ఆదివాసీల ఆచారాలను పాటిస్తూనే పిల్లలకు ఉన్నత చదువులు చదివించి విద్యాపరంగా అభివృద్ధి చెందాలని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదివాసీ గిరిజనులకు సూచించారు. మండలంలోని కెస్లాప�