Marri Janardhan Reddy | బీఆర్ఎస్ పార్టీ(,BRS party) మారుతున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, అదంతా మీడియాలో తప్పుడు ప్రచారమని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) అన్నారు.
CM KCR | ఓటేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్కర్నూలులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఓటేసే�
Narlapur reservoir | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్లోకి 1.5 టీఎంసీల నీరు చేరడంతో జలకళ సంతరించుకున్నది.
Crime news | నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ట్రాక్టర్ షోరూమ్ వద్ద వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు స�
Namrata Shirodkar | నాగర్ కర్నూల్ (Nagarkarnool) జిల్లా బిజినేపల్లి మండలంలో ఉన్న వట్టెం వేంకటేశ్వరస్వామి (Vattem Venkateshwara Samy Temple) ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) సతీమణి, సినీ నటి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) దర్శించుకున్నారు.
kanti velugu | ప్రపంచంలోనే విశిష్ట కార్యక్రమం కంటి వెలుగు అని, గల్లీ గల్లీలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్లో కంటివెలుగు సమీక్షా సమావేశంలో మంత్రి సింగ�
నాగర్ కర్నూల్ : నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి గర్జిస్తూ పర్యాటకులకు కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరహాబాద్ వైపు అటవీ ప్రాంతంలో వెళ్లగా.. అక్కడ రోడ్డు దాటుతూ పెద్దప
కొల్లాపూర్ : అప్పు ఇచ్చి తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారంటూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి దిగడం సంచలనం కలిగించింది. వివరాల
అచ్చంపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిల్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఇప్పల