నాగర్కర్నూల్ : జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులకు పట్టణంలో వివిధ కాలనీలలో కొందరి ఇండ్లపై భారీ వృక్షా�
నాగర్కర్నూల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నాగర్ కర్నూల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కొత్త సుమలత కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు హైదరాబాద్లోని ఎమ్మెల్యే మర
నాగర్కర్నూల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మహ్మద్ గౌస్(40) పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో ప్రమాద వశ�
నాగర్ కర్నూల్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, మహబూబ్నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి ఘన స్వాగతం పలికారు. సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధా
నాగర్ కర్నూల్: భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపంతో ఓ మహిళ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన నలుగురు �
నాగర్కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల అటవీ ప్రాంతంలో అడవి కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందింది. గుర్తించిన అటవీ శాఖ అధికారులు దుప్పి కళేబరానికి పశువైద్యాధికారి డాక్టర్ యాదగిరి ఆధ్�
హైదరాబాద్ : శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని అచ్చంపేట మండలం చెన్నారం గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాతపడగ�
నాగర్కర్నూల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ‘మన ఊరు- మన బడి’ �
భారీ వర్షం| నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో బిజినేపల్లి మండలం�