నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతుంది. ఈ సీజన్లో జూలై 29 నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించి సెప్టెంబర్ 2న నీటి విడుదలను నిలుపుదల చేశారు.
అల్మటీ, నారాయణపుర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లకు వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి 2,57,383 క్యూసక్కుల వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వచ్చి చేరుతుండడం�
ఉమ్మడి తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా కృష్ణాడెల్టాకు మంగళవారం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్కుమార్ర
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీ శైలం నుంచి వరద ఉధృతి పెరగడం, రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువ లో ఉండటంతో మంగళవా రం నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుద ల చేసేందుకు ఎన్�
శ్రీశైలం ద్వారా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం రోజుకు 5 అడుగుల మేర పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 600 అడుగులకు గాను 546 అడుగుల వద్ద నుంచి క్రస్ట్ గేట్ల నిర�
దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసి ఏటేటా నీటి మట్టం తగ్గిపోతున్న నాగార్జునసాగర్ దిగువన ఉన్న పాలేరు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఏర�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక సమావేశానికి ఏపీ సర్కారు డుమ్మా కొట్టింది. దీంతో యాసంగి సాగు, వేసవి తాగునీటి వాటాల అంశం ఎటూ తేలకుండాపోయింది.
వేసవిని, నీటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ రిజర్వాయర్ కాలువల నుంచి నీటి విడుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఆర్పీఎఫ్ బలగాలను కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సూచిం�
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి, �
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రా్రష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణాబేసిన్లోని ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. ఆపై ఏకంగా 844 టీఎంసీల జలాలు సముద్రానికి తరలిపోయాయ�
గత ఎండాకాలం అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడంతో అప్పుడే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయింది. నెల రోజుల్లోనే దాదాపు 93 టీఎంసీలు తరిగిపోయాయి.