శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. లక్షల క్యూసెక్కుల నీటి ఇన్ఫ్లో వస్తుండటంతో రెండు రోజులుగా డ్యాం 10 గేట్లను 15 అడుగుల ఎత్తులో తెరిచి వరద ప్రవాహాన్ని ది
Jurala project | జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 38 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2.65 లక్షల క్యూసెక్కుల
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 4.24 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను 10 అడుగుల
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల ఇన్ఫ్లో 4,38,272.. అవుట్ఫ్లో 4,24,942 క్యూసెక్కులు సీజన్లో మొదటిసారే తెరుచుకున్న మొత్తం గేట్లు.. 15 ఏండ్ల రికార్డు జలదృశ్యం చూసేందుకు తరలివచ్చిన సందర్శకులు
మొత్తం గేట్లు ఎత్తడం ఇది రెండోసారి శ్రీశైలం 10 గేట్ల నుంచి నీటి విడుదల దిగువకు 4.38 లక్షల క్యూసెక్కులు భద్రాద్రి వద్ద 52.4 అడుగుల మట్టం పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్: ఓ వైప�
Nagarjuna sagar | ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna sagar) నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని
నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ ఉరకలేస్తూ.. సాగర్ను చేరుకుంటోంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడ�
శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి వరద ఉధృతి గంటగంటకు పెరుగుతూ శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. శుక్రవారం ఉదయం డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర తెరచి న
శ్రీశైలం : ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సంవత్సరం క్రస్ట్ గేట్లు ఎత్తడం ఇది ర
గురువారం నాగార్జునసాగర్ హిల్కాలనీ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమ కాల్వ ప్రారం భం వద్ద మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి పూజలు నిర్వహించి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్
Minister Jagadish reddy | నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ వద్ద ఎమ్మెల్యేలు నోముల భగత్, సైదిరెడ్డి,
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లోతో రిజర్వాయర్లో రెండు పంటలకు సరిపడా నీరు ఉండడంతో ఎన్నెస్పీ అధికారులు ముందస్తుగా వానకాలం సాగుకు నీటి విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విద్
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఏడాదిలోనే సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో రూ.892 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే కొన్ని పూర్తికాగా.. పలుచోట్ల శరవేగంగా జరుగుతున్నాయి. రూ.692 కోట్�