రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలో సుమారు రూ. 56 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. �
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశమవనుంది. జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎజెండా
టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య వైరం మరోసారి బయటపడింది. నల్లగొండలో రేవంత్రెడ్డి సన్నాహక సమావేశంపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘న�
-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో నాగార్జున సాగర్ ఆనకట్ట అతిముఖ్యమైనది. -నాగార్జున సాగర్ ఆనకట్టను కృష్ణానదిపై తెలం�
నాగార్జునసాగర్లో విద్యుత్తు ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ చిల్లర రాద్ధాంతం చేస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నీటి యాజమాన్యం తెలియకనే నదీ జలాలపై ఏపీ చీటికిమాటికి కృష్ణా నదీజల�
నాగార్జునసాగర్ తీరాన 274 ఎకరాల్లో నిర్మితమైన మానవాద్భుత మహా కట్టడం బుద్ధవనం. గౌతమబుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జీవిత సన్నివేశాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుత శిల్పాల బుద్ధ చరితవనం.
ఉద్యోగుల నిరసన | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ చట్టం సవరణ బిల్లున
బుద్ధ వనం | ఆదిమానవుని అడుగుజాడలకు నెలవైన తెలంగాణలోని నాగార్జునసాగర్ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయని పురావస్తు పరిశోధకులు, బుద్ధవనం బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపార�
కర్ణాటక వాదనలన్నీ అబద్ధం దిగువకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నది వారే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ వాదనలు డిసెంబర్ 13 నుంచి కొనసాగనున్న విచారణ ఈలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం హైదరా
Srisailam | నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ నందికొండ హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుంచి లాంచీని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరె�
కేఆర్ఎంబీ బృందం | నాగార్జునసాగర్లో కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృంద సభ్యులు రెండు రోజుల పాటు పర్యటించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేశారు.
నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేయడానికి రెండు రోజుల పాటు నాగార్జునసాగర్లో పర్యటించిన కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృందం సభ్యుల పర్యటన మంగళవారంతో ముగిసింది. నాగార్జుసాగ�
ముందుగా నీటి లభ్యతను నిర్ధారించండి నదుల అనుసంధానంపైతెలంగాణ స్పష్టీకరణ హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): నదుల అనుసంధానం ప్రాజెక్టుల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర ప్రతి�