Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశ�
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన జూరాల, సుంకేశుల నుంచి 24,968 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి స్పిల్వే
నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి న�
కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బరాజ్లు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నిండిన అనంతరం నదిలో జలాలు పొంగితేనే వరద జలాలుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
నాగార్జున సాగర్ : బుద్ధుని జయంతి వేడుకలు నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో కన్నులపండుగగా జరిగాయి. టిబెట్, మైసూర్తో పాటు, వివిధ ప్రాంతల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి �
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బుద్ధవనంతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ప్ర
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రూ.820కోట్లతో నియోజకవర్గం అంతటా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని రాష�
నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పెద్దాయనపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ప్రాంతానికి ఏడు సార్లు ఎమ్మ�
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్ వెల్కు పనులకు శంకుస్థాపన చేస్తారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక�
1955 డిసెంబర్ 10న నాగార్జుసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగానే వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానంతరం ఎన్నో కుటుంబాలు స్థిర నివాసాల�
నల్లగొండ : ఈ నెల 14న నల్లగొండ జిల్లాలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా బహి�