వరదలతో దెబ్బతిన్న నాగార్జున సాగర్ ఎడమకాలువ, చెరువులు, వాగుల గండ్లను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు భాగం ఏమంత రావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు.
‘నాగార్జునసాగర్ ఎడమ కాల్వ తెగడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే. అందుకు రైతులు చూపిస్తున్న ఆధారాలే నిదర్శనం. ఖమ్మం జిల్లా మంత్రులు ఎండాకాలంలో సాగర్ నీళ్లు ఖమ్మంకు తరలిచేందుకు ఇక్కడి కాల్వ కట్టలపైన పోలీస
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీట మట్టం గణనీయంగా పెరుగుతూ శుక్రవారం క్రస్ట్ గేట్ల లెవల్ 546 అడుగులను దాటి 551.30 (212.6510 టీఎంసీలు) అడుగులకు చేరింది.
సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను సామర్థ్యంతో పని చేయించడమే తన లక్ష్యమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం సాగర్ లిఫ్ట్ ఇర�
సాగర్ ఎడమ కాల్వ కింద పంటలను ఎండబెట్టి, కృష్ణా జలాల పంపిణీని కేంద్రానికి అప్పగించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రాజెక్టుల నీటిని రైతులకోసం సద్వినియోగం చేసింది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లిచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై �
ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ ఎడమ కాల్వ నుంచి వరుసగా 18 పంటలకు సాగునీరు అందించారు. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీలో నీరు ఉన్నా పంటలు ఎండిపోకుండా కాపాడారు.
కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహారశైలి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. కృష్ణా నదిలో నీటి వాటాలు తేలకముందే శ్రీశైలంతోపాటు నాగార్జుసాగర్ ప్ర�
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం ఎన్నెస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలో తాగు నీటి కోసం రోజుకు 1000 క్యూసెక్కుల.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నీటిని శుక్రవారం నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో నాగార్జున�
CM KCR | ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడంతో వేసిన రైతులు వేసి పంటలు