శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాతుండడంతో నాగార్జునసాగర్ డ్యామ్ 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం నుంచి 95,578 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాతుండడంతో నాగార్జునసాగర్ డ్యామ్ 6 క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేశారు. సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీర�
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో ఎన్నెస్పీ అధికారులు సోమవారం డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్కు ఎగువ నుంచి ఇన్ఫ్లో భారీగా రావడంతో ఈ నెల
నాగార్జునసాగర్కు ఆదివారం 1,20,528 క్యూసెక్కుల వరద రాగా, 8 క్రస్ట్ గేట్లను ఎత్తి 63,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగాను ప్రస్తుతం 588 (306.1010 టీ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగుతున్నది. శ్రీశైలం నుంచి 2,95,652 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం సాగర్ డ్యామ్ 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు
తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తడంతో డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని స్పిల్వే మీదుగా దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు సోమవారం విడుదల చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ వేగంగా నిండుతున్నది. 24 గంటల్లోనే 15 అడుగుల మేర నీటి మట్టం పెరగ్గా, అదనంగా 33 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
నాగార్జునసాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. కర్ణాటకతోపాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, త
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యుడు డాక్టర్ ఆర్ఎస్ సాంఖున ఆధ్వర్యంలో ఈఈ శివశంకరయ్య, రఘునాథ్రావుతో కూడిన బృందం రెండో రోజైన శనివారం నాగార్జున సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్న�
నాగార్జున సాగర్ డ్యామ్ను సాధారణ పరిశీలనలో భాగంగా శుక్రవారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు సందర్శించారు. కేఆర్ఎంబీ బృందం సభ్యుడు డాక్టర్ ఆర్ఎస్ సాంఖున ఆధ్వర్యంలో ఈఈ శివ శంకరయ్య, రఘునా