నాగార్జునసాగర్ డ్యాం జల విద్యుత్తు కేంద్రాలను కేఆర్ఎంబీ సభ్యుడు, ఈఈ శ్రీనివాస్ టెయిల్పాండ్ ఎస్ఈ రమణతో కలిసి శుక్రవారం సందర్శించారు. మెయింటెన్స్ పనులు చేయడానికి డ్యామ్పైకి సీఆర్పీఎఫ్ బలగాలు
నాగార్జునసాగర్ డ్యామ్పై చేపట్టిన పలు మరమ్మతు పనులపై ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో కేఆర్ఎంబీ అధికారులు గురువారం ఆ మరమ్మతు పనులను పరిశీలించనున్న�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తే రానున్న రోజుల్లో దీని పరిధిలోని తెలంగాణ ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతాయని మాజీ ఇరిగేషన్ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్ డ్�
కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతార�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వదిలిన నీరు శుక్రవారం ఉదయం పాలేరు రిజర్వాయర్కు చేరుకుంది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరే
Rayalaseema Lift | చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్కు కృష్ణాజలాలను తరలించనున్నారు. అదేరీతిన 15.07.2020న పెన్నా బేసిన్లో కాల్వల సామర్థ్య పెంపు పనులకు రూ.1415 కోట్లతో చేపట్టేందుకు
నాగార్జునసాగర్ డ్యామ్పై నవంబర్ 28వ తేదీకి ముందున్న రీతిలో యథాతథస్థితిని కొనసాగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
నాగార్జునసాగర్ డ్యామ్పై ఏపీ బలగాలు సృష్టించిన రగడకు తెరపడింది. సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం డ్యామ్ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ర్టాల మధ్య ఏర్పడిన గొడవ సద్దుమణిగింది. నవంబర్ 30వ తేదీ రాత్రి ఆ
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ జలాశయాన్ని శనివారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. మొదట సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం కుడి కాలువను సందర్శించారు. అలాగే డ్యామ్ను సెంట్రల్ వాటర్ కమి�
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యామ్పై నవంబర్ 28కి ముందున్న రీతిలో యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్వహణను కృష్ణానదీ యాజమాన
Nagarjuna sagar Dam | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ డ్యామ్పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా
Sagar Dam | నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్రామ్ వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. అర్ధరాత్రి నుంచి డ్యామ్పై ఆంధ్రా పోలీసులు తిష్ట వేశారు. 26 గేట్లలో మధ్యలో 13 గేట్ల వద్ద ముళ్ల కంచె, టెంట్లు వేసుకుని పో�
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంల
ప్రకృతి అందాలకు నెలవు నాగార్జున సాగర్.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను ఇక్కడ కృష్ణానదిపై నిర్మించారు. సాగర్ జలాశయంలో అతిపురాతనమైన నాగార్జున కొండ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. నియోజకవర్గాల పు�