వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం వివిధ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించారు.
శాస్త్ర సాంకేతిక రంగాలల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతూ, అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నది. మరోవైపు సమాజంలో ఇంకా ‘కులం’ అనే మహమ్మారి వేళ్లూనుకొని ఉండటం అత్యంత దురదృష్టకరం.
భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించింది. కానీ ఆధునిక కాలంలోనూ కులాలు, మతాలు అని కొట్టుకు చావడానికి కొందరు నాయకులు కారణం అవుతుండటం మన దురదృష్టం. కులాల పేరుతో ఒకరినొకరు కించపరచుకోవడం మంచిది క
నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో చోటుచేసుకున్న అమానవీయ కులవివక్ష ఘటన మన దేశ రాజ్యాంగ ఆత్మపై జరిగిన బహిరంగ దాడిగా చరిత్రలో నిలిచే ఘటన. భక్తి పేరుతో కూడిన వేడుకలో భక్తుడి కులం �
కుల ఆధిపత్యం అనేది ఒక సామాజిక, మానసిక వ్యాధి. ఇది ఆధిపత్య వర్గాలలో అహంకారాన్ని, వివక్షను, బాధితులలో మానసిక ఆందోళనను, ఆత్మన్యూనతను కలిగిస్తుంది. ఆత్మహత్యలకు, దళిత విద్యార్థులపై వేధింపులకు, సామాజిక అసమానతల�
కుమ్మెర ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకున్నది. బాధితులకు న్యాయం చేయాలంటూ ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, బహుజనులంతా ఏ కమై నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. బాధితురాల�
Kummera Jatara : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన స్వామి జాతరలో కాంగ్రెస్ నాయకుల కులవివక్ష దాడిలో చనిపోయిన రెండు నెలల చిన్నారి ఘటనలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
NHRC Serious | నాగర్కర్నూల్లో జరిగిన కుల వివక్ష దాడి , పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
కొల్లాపూర్ : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రభోత్సవం కన్నులపండువగా జరిగింది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలకు ఉపాధ్యాయ, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు.
Indiramma Houses |ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని.. అందులో భాగంగానే రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డ�
సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆ�