బ్యాంకర్లు రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావే�
ఓ చిరుద్యోగి తన యజమాని ఏటా ఓ ఐదువందలైనా జీతం పెంచనిదే పనిచేయడు. పట్నంలో ఆటోవాలా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మీటర్ చార్జీ పెంచేస్తుంటాడు. అడ్డమీద కూలీ కూడా అక్కడి అవసరాన్ని బట్టి తన కూలి రేటును తానే ని�
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు అందిస్తున్న సహకారానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. అమీర్పేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమిన�
నాబార్డ్ ఉద్యోగులకు కేంద్రం ధోకా ఇచ్చింది. వేతనాలపై గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. దీంతో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం నాబా ర్డ్ ఉద్య
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, జాతీయ బ్యాంక్ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హ్యాండీక్రాప్ట్స్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో హస్తకళాకారుల�
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. దేశంలోని ప్రధాన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో (పీఎస్యూ) అత్యున్నత పోస్టులను ఏండ్లుగ�
NABARD | నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 10 వరకు ఆన్లైన్లో
డీసీసీబీ సేవలపై నాబార్డు ప్రశంసలు డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి రంగారెడ్డి, సెప్టెంబర్ 1, (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు టర్నోవర్ రూ.1500 కోట్లకు చేరిందని డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ర�
మైక్రో ఇరిగేషన్ అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందున్నది. కాగా, మైక్రో ఇరిగేషన్లో తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.