2022-23 సంవత్సరానికి నాబార్డ్ ప్రకటన వ్యవసాయరంగానికి రూ.1.01 లక్షల కోట్లు ప్రణాళిక విడుదలచేసిన మంత్రి నిరంజన్రెడ్డి రుణాలివ్వడంలో బ్యాంకర్లు సహకరించాలని పిలుపు హైదరాబాద్, జనవరి 27 : 2022-23 సంవత్సరానికిగాను నాబ�
Minister Niranjan reddy | వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని, రైతుల ఆదాయం పెంచడానికి నాబార్డు సహకారం కూడా కావాలని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బ్యాంకర్ల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్, నవంబర్ 12: వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారు
మంత్రి కేటీఆర్ | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను పర�
హాజర్ కానున్న మంత్రులు నూతన సాగుకు మరో అండ వ్యవసాయ యూనివర్సిటీ: ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏజీహబ్-అగ్రిఇన్నోవేషన్ హబ్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఐటీ శ�
బేగంపేట్ : కృషితంత్ర వ్యవసాయ రంగంలో ఒక సామాజిక ప్రభావం చూపే సంస్ధ అని నాబార్డ్ సీజీఎం నీరజ్కుమార్ అన్నారు. మంగళవారం బేగంపేట్లోని సంస్ధ కార్యాలయంలో కృషి తంత్ర వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భ
రైతు వేదికలు.. మినీ పార్లమెంట్ భవనాలు స్వరాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా మారింది సబ్సిడీ రుణాలతో రైతులకు ప్రోత్సాహం నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతల హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)/తుర్కయాంజాల్
నాబార్డ్| నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చురల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో
గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు వెల్లడి హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న గోదాములను ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గిడ్డం
కరీంనగర్ : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న-సిరిసిల్ల జిల్లాలతో కూడిన సమగ్ర కరీంనగర్ జిల్లా అవసరాలను తీర్చడానికి డిస్ట్రిక్ట్ డెవ�
2020-21లో రాష్ర్టానికి రూ.20 వేల కోట్లు హైదరాబాద్, ఏప్రిల్ 8: గత ఆర్థిక సంవత్సరం (2020-21) తెలంగాణకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) రూ.20,549 కోట్లను అందించింది. రాష్ట్రంలోని రైతులకు పంట రుణాలు, టర్మ�