Banu Mushtaq | కర్ణాటక (Karnataka) లోని మైసూరు నగరంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక ముఖ్య వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈసారికి ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్
Mysuru | కర్ణాటక ( Karnataka) రాష్ట్రం మైసూరు (Mysuru)లో విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
మైసూరులోని చారిత్రక కేఆర్ఎస్ రోడ్డు పేరు మార్పు ప్రతిపాదన వివాదాన్ని రాజేసింది. ఆ రోడ్డు పేరును సిద్ధరామయ్య ఆరోగ్య మార్గ్గా మార్చాలన్న ప్రతిపాదనను జనతా దళ్(ఎస్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఎంసీసీకి
MUDA | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మైసూర్ (Mysuru)లోని ముడా కార్యాలయంపై ఈడీ (Enforcement Directorate) అధికారులు దాడులు చేశారు (raids Mudas office).
Explosives in plastic bag | ఒక హోటల్ సమీపంలో పేలుడు పదార్థాలు లభించాయి. ప్లాస్టిక్ బ్యాగ్లో జిలెటిన్ స్టిక్స్ను, ఒక బాక్స్లో నాటు బాంబును గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స�
Karnataka Deputy CM : కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర పన్నుతున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు.
Crime news | భర్త అనుమానం భార్యను ఇంట్లోని ఓ గదిలో బందీని చేసింది. గత 12 ఏళ్లుగా ఆమెను మానసిక క్షోభకు గురిచేసింది. భర్త అరాచక ప్రవర్తన ఆమెను తీవ్రంగా విసిగించింది. బాగా కుంగదీసింది. చివరకు నాకు భర్త వద్దేవద్దు, పుట�
Lok Sabha | మనోరంజన్ మంచోడే కానీ అతని మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టం.. అతను స్వామి వివేకానంద పుస్తకాలు చదివేవాడు. ఈ బుక్స్ చదవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చని తాను భావిస్తున్నాన�
చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్ సంస్కృతిలో వీసమెత్తు మార్పు కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడువక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పెచ్చుమ
Karnataka Polling | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.