పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన రౌతు రష్మిక (7) చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రౌతు రాజు, మౌనికకు కూతురు రష్మిక, కొడుకు రిత్విక్ ఉన్నారు. రష�
ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో నిమ్మతి చంద్రయ్య ఇటివల మరణించగా ఆ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బుధవారం పరామర్శించారు. ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం
మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావుకు చెందిన పాడి గేదే విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి ఓడేడ్ మానేరు అవతల ఒడ్డున పశువులను మేత మేపుతుండగా అక్కడ ఉన్న విద్య�
జూన్ మొదటి వారంలో వర్షాలు పడకపోవడంతో వర్షాలు కురిపించు వరుణదేవుడా అని వేడుకుంటూ మండలంలోని సీతంపల్లి గ్రామంలో గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్ప�
ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ జావిద్ పాషాకు రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో స్ఫూర్తి పురస్కారం ప్రధానం చేశారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన రైతుల బాగు కోసమేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (Putta Madhukar) అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్ర�
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో కోట ఎల్లయ్య (55) అనే వ్యక్తి గత మూడు రో
తెలంగాణ ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిచిన ఈ సెట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన బండారి మణిదీప్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో 5వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు.
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంతర్వాహిని నదీ పుష్కరాలకు ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సులలో ముత్తారం మండలలోని వివిధ గ్రామాల ప్రజలు తరలివెళ్లారు.
Sridhar babu | ముత్తారం : ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భవించడంలో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, అట్టడుగు వర్గాల్లో జన్మించి ప్రపంచ మేధావిగా, శక్తిగా ఎదిగిని మహనీయుడు డాక్టర్ బీ�
Murder | తల్లి చేతులో కొడుకు హత్య జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేష్ నరేష్ (33) భార్యతో విడాకులు కావడంతో తన తల్లిదండ్రులు రాజయ్య, లక్ష్మీ వద్దనే �
వసంత రుతువు, చైత్రమాసం, నవమి (శ్రీరామ నవమి) అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సందడి వాతావరణం ఆరోజున సీతారాముల కల్యాణాన్ని (Sri Rama Kalyanam) ఘనంగా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి మండలం జరిపిస్తుంటారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మ�