Muta Gopal | సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ సూచించారు. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వ్యాధులతో అనారోగ్య సమస్యల
ప్రతి పౌరుడి నైతిక అభివృద్ధియే దేశాభివృద్ధి అని చెప్పిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ జయంత�
Muta Gopal | వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బండమైసమ్మ నగర్ బస్తీ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన�
బతుకమ్మ విశిష్ఠతను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత తెలంగాణ ఆడపడుచు కవితక్కకే దక్కిందని ముషీరాబాద్ ఎమ్మెల్కే ముఠా గోపాల్ (Muta Gopal) అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం భారత జాగృతి నాయకులు లవకుమార్ ఆధ్వర్యంలో ఎ�
గాంధీనగర్లోని ఎల్లయ్య బస్తీలో మంగళవారం ఓ ఇంట్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో వృద్ధురాలిని కాపాడబోయి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ (Muta Gopal) అన్నారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఉన్నికోటలో రూ.కోటి 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ �
TS Assembly Elections | ముషీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్పై ఆయన 31,264 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివ�