మెయిన్హార్ట్ ఎంతో పెద్ద కన్సల్టెన్సీ. మెయిన్హార్ట్ కంపెనీకి ప్రధాని మోడీ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అందుకే హైదరాబాద్ నగర సమగ్ర ప్రాజెక్టు నివేదిక బాధ్యతను ఆ కంపెనీకి అప్
వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డు మీద పడేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ‘మూసీ సుందరీకరణ’ ప్రాజెక్టు బాధ్యతను అంతర్జాతీయంగా మోసపూరిత కంపెనీగా పేరొందిన ‘మెయిన్హార్ట్'కు కట్టబెట్టింది. ప�
మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తోంది. రూ. 50వేల కోట్లతో లండన్లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పిన మూడు నెలల్లోనే రూ. లక్ష కోట్లు పెంచిన నయా అం
మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటివేనని తేలిపోయింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.లక్షన్నర కోట్లయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ.1,500 కోట్లే. ఖర్చ�