Life Imprisonment: బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పౌల్ హత్య కేసులో ఆరుగురికి జీవితకాల జైలు శిక్షను విధించారు. 2005లో రాజు పౌల్ హత్యకు గురయ్యాడు. ఆ కేసులో శుక్రవారం ప్రత్యేక సీబీఐ కోర్టు తీరును వెలువరించింది.
తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏండ్ల పరుచూరి అభిజిత్ను దుండగులు దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని కారులో ఉంచి అడవి సమీపంలో వది�
అర్ధరాత్రి వేళ యువతితో ఫోన్ చేయించి గదికి పిలిచిన దుండగులు పాతకక్షలతో రియల్టర్ను దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, అతడి మర్మాంగాలను కోసేశారు.
యూపీలో మరో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని కక్ష పెంచుకున్న 26 ఏండ్ల యువకుడు ఆదివారం ఒక యువతిని నరికి చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Crime News | కర్ణాటకలోని మైనింగ్ అండ్ జియాలజీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న ప్రతిమ (45) శనివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో హత్యకు గురయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేత ఒకరు శనివారం పట్టపగలు హత్యకు గురయ్యారు. నారాయణపూర్ జిల్లాలో రతన్ దూబే అనే బీజేపీ నేతను శనివారం నక్సల్స్ పదునైన ఆయుధంతో నరికి హత్య చేశ�
nurse gangraped | డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఒక నర్సుపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు (Nurse gangraped). అనంతరం ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని అంబులెన్స్లో ఉంచి పారిపోయారు. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. పట్టణంలోని 9వవార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త లక్ష్మీరాజం దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఓ హోటల్లో టీ తాగేందుకు వచ్చిన అతడిపై దుండగులు క
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత యువతి (20)పై కొంతమంది సామూహిక లైంగికదాడి జరిపి, అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు నిందితుల్లో, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారని బికనీర్�
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మృతికి బీజేపీ నాయకుడే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో బీజేపీ నాయకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా ర�
గుర్తు తెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మృతదేహం 60 శాతానికి పైగా కాలిపోయి ఉంది. రెండు రోజుల కిందటే దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస�
అమెరికాలో ఘోరం జరిగింది. కిడ్నాప్నకు గురైన భారత కుటుంబం హత్యకు గురైంది. మొత్తం నలుగురు మరణించగా.. వీరిలో 8 నెలల చిన్నారి కూడా ఉన్నది. వీరి మృతదేహాలను ఓ తోటలో గుర్తించారు.