బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మృతికి బీజేపీ నాయకుడే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో బీజేపీ నాయకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా ర�
గుర్తు తెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మృతదేహం 60 శాతానికి పైగా కాలిపోయి ఉంది. రెండు రోజుల కిందటే దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస�
అమెరికాలో ఘోరం జరిగింది. కిడ్నాప్నకు గురైన భారత కుటుంబం హత్యకు గురైంది. మొత్తం నలుగురు మరణించగా.. వీరిలో 8 నెలల చిన్నారి కూడా ఉన్నది. వీరి మృతదేహాలను ఓ తోటలో గుర్తించారు.
కిడ్నాపైన తన కూతుళ్లు ఎక్కడున్నారో అంటూ వెతుక్కుంటూ వెళ్లిన ఆ తల్లికి.. బిడ్డలిద్దరూ విగతజీవులుగా, చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఆ దృశ్యం చూడగానే ఆమె గుండె ముక్కలైంది. నా బిడ్డల్ని ఏం చేశారు? ఎందుకు చంపేశ
చెన్నై: అమెరికా నుంచి తిరిగొచ్చిన దంపతులను పనివాళ్లు హత్య చేశారు. రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ దారుణం జరిగింది. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన 60 ఏళ్ల
లండన్: భారత సంతతి విద్యార్థిని బ్రిటన్లో హత్యకు గురైంది. లండన్లోని విద్యార్థి వసతి గృహంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి ట్యునీషియా జాతీయుడ్ని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సంతతికి చెందిన 1
రాయ్పూర్: ప్రేమించుకున్న మావోయిస్ట్ జంట, పెళ్లి చేసుకుని హాయిగా బతకాలని భావించింది. అయితే మావోయిస్ట్ క్యాంప్ నుంచి పారిపోయిన ఈ జంటను సహచరులు దారుణంగా హత్య చేశారు. వారిద్దరిని వెంటాడి పట్టుకుని కాల�
లక్నో: రూ.2 కోట్లు డబ్బులు డిమాండ్ చేసేందుకు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన కొందరు అతడ్ని హత్య చేశారు. అనంతరం పీపీఈ కిట్లు ధరించిన నిందితులు అతడు కరోనాతో చనిపోయినట్లుగా నమ్మించి దహనం చేశారు. �