ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదని కేసీఆర్ తెల్చిచెప్పారు. మునుగోడు ప్రజాదీవెన సభలో బీజేపీపై మండిపడిన ఆయన.. ‘‘తెలంగాణ రైతుల అప్పులన్నీ తీరిపోయి.. ఆయన డబ్బులు ఆయనకు వచ్చే వరకు రైతు బంధు ఆగదు. వ్యవసాయం స్థ�
మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముంది? మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. మునుగోడులో ప్రజాదీవెన సభ సందర్భంగా కేసీఆర్ ఈ
నల్గొండ : రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయని, అభివృద్ధి కోసమైతే అదే పార్టీ నుంచి రాజగోపాల్రెడ్డి ఎందుకు పోటీ చెయ్యడం లేదంటూ మునుగోడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి జగదీశ్రెడ్�
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారు. పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు �
నల్లగొండ : మునుగోడులో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప�
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా దీవెన సభ కోసం మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల�
మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో చెప్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచినట్టే మునుగోడులోనూ గెలిచితీరుతామని ధీమా
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. మ
హైదరాబాద్ : మునుగోడు టీఆర్ఎస్లో అసంతృప్తులు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలువబోతున్నారని తె�
MLC Jeevan reddy | తెలంగాణ కాంగ్రెస్లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కర్ణుడు బయటకు వెళ్లిపోయాడని చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు.
హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్ర�
మర్రిగూడ: శివన్నగూడెం ప్రాజెక్టు పరిధిలో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని దేవరకొండ ఆర్డీవో గోపీరాం నాయక్