వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. గులాబీ పార్టీకి తోడు సీపీఎం, సీపీఐ నేతల క్యాంపెయిన్కు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. మంత్రు లు, ఎమ్మెల్యేలు మరింత జోరు పెంచారు.
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సం హరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 47 మంది తుదిపోరులో నిలిచారు. ఆయా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది.
‘చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడు బండ... బొక్కలొంకర పోయిన బ్రతుకుల మా నల్లగొండ’ అంటూ ఫ్లోరైడ్ రక్కసికి బలైన జీవితాలను ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. నాడు ప్రధానిగా ఉన్న బీజేపీ అగ్రనేత వాజ్పేయి కూడా ఈ సమస�
CM KCR | కాన్బెర్రాలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, జాతీయా పార్టీని స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం నూతన జాతీయ పా�
Munugode bypoll | నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు
మునుగోడు ఉప ఎన్నికల్లో ముమ్మాటికీ ఎగిరేది గులాబీ జెండాయేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ తగులుతున్నది. మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ 8వ వార్డు సభ్యుడు జర్పుల
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మర్రిగూడ మండల బీజేపీ అధ్యక్షుడు చెర్కు శ్రీరాంగౌడ్, ప్రధాన కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ జెల్లాకుల సైదులుయాదవ్, సరంపేట గ్రామ పంచాయ�
మునుగోడులో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై రోజు రోజుకూ విశ్వసనీయత పెరగడమే ఇందుకు కారణమన్నారు. మునుగోడు నియ�
కాంగ్రెస్ నుంచి వచ్చినట్టు కలరింగ్ మంత్రి కిషన్రెడ్డి అనుచరుడి నిర్వాకం మునుగోడులో విచిత్ర విన్యాసాలు గోల్నాక, ఆగస్టు 26: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ చిత్ర విచిత్ర విన్యాస�
మునుగోడు ప్రజలు ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉంటారని ఆయన చెప్పారు. ఏడు దశాబ్�
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ఆపద్బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అమిత్షా ప్రసంగంలో పసలేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఉత్తవేనని ఆయన తేల్చ
అమిత్ షా సభపై బీజేపీ శ్రేణులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయని, మునుగోడు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యా ఖ్యానించారు. మునుగోడులో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్ఎ�