Minister Jagdish Reddy|తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన విధంగానే మునుగోడు ఎన్నికల్లోనూ ఎన్ఆర్ఐలు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడం అభినందనీయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
Minister Sabitha reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెంద�
దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలుస్తామని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (టీఎంపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేశ్ మాదిగ చెప్పారు
Munugode Election| రాష్ట్రంలో ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వైపే మునుగోడు ముదిరాజ్లంతా ఉన్నారని శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు.
Talasani Srinivas yadav | కేంద్రం నుంచి నిధులు తీసుకురానివారు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని
Komatireddy Rajagopal reddy | మునుగోడు బీజేపీ అభ్యర్థికి ఎక్కడికివెళ్లినా నిరసనసెగ తగులుతున్నది. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా
Minister Jagadish Reddy | కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Banjara Hills | మునుగోడు ఉపఎన్నిక వేళ రాజధాని హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. నగరంలోని బంజారాహిల్స్లో అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం
Chirumarthi Lingaiah | మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని గడపగడపకూ తిరుగుతూ పార్టీ
రాజగోపాల్రెడ్డి నామినేషన్కు ముందే డక్ అవుట్ అయ్యాడని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం డి.నాగారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార�
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి జగదీశ్ రెడ్డి,
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. నేటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ప్రచారానికి సిద్ధమయ్యారు. మునుగోడు మండలం కొరటికల్