Jagadish Reddy | కులం, మతం పేరుతో మంటలు పెట్టే బీజేపీకి మునుగోడులో డిపాజిట్లు కూడా దక్కొద్దని మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అభివృద్ధి వైపు ఉంటరో.. అభివృద్ధి నిరోధకుల వైపు ఉంటారో
Gangula Kamalakar | స్వార్థ రాజకీయాలకు మునుగోడు ఉపఎన్నికతో చెక్ పెట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు
Talasani Srinivas yadav | మునుగోడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని
Kusukuntla prabhakar reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలవడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం
Minister Jagadish reddy | ఒక వ్యక్తి స్వార్థం కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే ఈ ఉపఎన్నిక అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అసలు ఉపఎన్నిక ఎందుకు
Kusukuntla Prabhaker reddy | మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నా
Panthangi toll plaza | మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం హైదరాబాద్లో రూ.కోటి 10 లక్షల హవాలా డబ్బును పోలీసులు
Joinings| మునుగోడు మండలంలోని రత్తిపెళ్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ వందమంది కాంగ్రెస్ కార్యకర్తలతో టీఆర్ఎస్ లో చేరారు.
Errabelli dayakar rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైరయ్యారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
MLA Raghunandan rao | ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది మునుగోడులో వాతావరణం హీటెక్కుతున్నది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే నియోజకవర్గంలో బీజేపీకి మొదటి
Chandur | ఖబడ్దార్ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతామని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకం�
Minister KTR | చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ రోడ్షో శుక్రవారం జరుగనున్నది. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈ రోడ్ షో