ఇంతకీ కేటీఆర్ ఏమన్నరు? ‘రండి.. మునుగోడును అభివృద్ధి చేసుకుందాం’ అన్నరు. ఆ బీజేపీ నాయకుడు కూడా పాలనా పద్ధతుల గురించి మాట్లాడిన్రు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు బాగున్నయి అన్నరు.
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం
Minister Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వాడవాడన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
Minister Harish rao | మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పించారని, ముడుగోడులో టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడు, మత్స్యకార సమన్వయ కమిటీ
కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్
Kusukuntla Prabhakar reddy | అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్ఎస్
Komatireddy Rajagopal reddy | మునుగోడు బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగడుగున నిరసన సెగ తగులుతున్నది. ప్రచారం నిమిత్తం నియోజకవర్గంలో తిరుగుతున్న ఆయనకు చోట్ల నిలదీతలు
MLC Kadiyam Srihari | మునుగోడులో బీజేపీ ఆటలు సాగవని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇన్చార్జులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్ర�
MLA BHUPALREDDY| స్వార్థం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఉప ఎన్నికలను తీసుకువచ్చి ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని
Minister Harish rao | కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు.