రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయా గ్రామాల్లో ఓటర్లు బారులు తీరా రు.
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉపఎన్నిక పోలింగ్కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రమైన చండూరులోని డాన్బోస్కో కాలేజీకి సిబ్బంది చేరుకున్నారు.
సుమారు నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన మునుగోడు ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. సీఈవో వికాస్రాజ్ మంగళవారం చండూర్లో పర్యటించి పోలిం గ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్న సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్ ఖాతాలను సీజ్ చేసి, సమగ్ర విచారణ జరపాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Minister Harish rao | కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ
Jubilee hills | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న వేళ పెద్దమొత్తంలో నగదు పట్టుబడుతున్నది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాజధాని నగరంలో అక్రమ నగదు లభిస్తున్నది.
Koushik reddy | మోడీ, బోడి, ఈడీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. ఎన్ని కోట్లు డబ్బులు పంచినా తెలంగాణ ప్రజల
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Minister Gangula Kamalakar | బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ కల సాకారమైందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని చెప్పారు. అంబేద్కర్
Minister Srinivas goud | ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా చేసి ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
MLC Kaushik reddy | కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉపఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి ప్రజలు
Panjagutta | మునుగోడు ఉపఎన్నికల వేళ పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారులో రూ.70
Indrakaran reddy | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పర్వంలోకి స్వామిజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎన్నో ప్రలోభాలు పెట్టి పార్టీ ఎమ్మెల్యేలన
Srinivas goud | మునుగోడులో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ నాయకులు తెర తీశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న
Kancharla Bhupal reddy | స్వగ్రామానికి రోడ్డు వేసుకోనోళ్లు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందు నుంచి కోమటిరెడ్డి