జడ్చర్లటౌన్, అక్టోబర్ 29 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం నాంపల్లి మండలం దేవత్పల్లి, రేఖ్యాతండాల్లో జడ్చర్లకు చెందిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మీశంకర్నాయక్, నాగిరెడ్డి, ఎస్టీసెల్ అధ్యక్షుడు శ్రీనూనాయక్, జడ్చర్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాలిక్షాకీర్, న్యాయవాది ఇఫ్తేకారొద్దీన్, కౌన్సిలర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
అమ్ముడుపోయిన రాజగోపాల్ను ఓడించాలి
బాలానగర్, అక్టోబర్ 29 : కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. నాంపల్లి మండలం గట్లమల్లేపల్లిలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధిని కాం క్షించే టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ వెంకటాచారి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, సర్పంచులు గోపీనాయక్, రమేశ్నాయక్, తిరుపతి, బిచ్చూనాయక్ పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు
దేవరకద్ర రూరల్, అక్టోబర్ 29 : పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని చిన్నచింతకుంట మండల నాయకులు అన్నారు. మునుగోడు ఉ పఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శివన్నగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, సర్పంచులు రఘువర్ధన్గౌడ్, సతీశ్, శివశంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్)తోనే అభివృద్ధి
రాజాపూర్, అక్టోబర్ 29 : టీఆర్ఎస్ (బీఆర్ఎస్)తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ మండల నా యకులు అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచన మేరకు మునుగోడు నియోజకవర్గంలో ముమ్మర ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి ప్రభు త్వ పథకాలను వివరించారు. ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నాయకులు ముస్తఫా, విజయ్ రాథోడ్, వెంకటే శ్, నర్సింహులుగౌడ్, మహేశ్గౌడ్ పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటెయ్యాలి
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 29 : మునుగోడు నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అడ్డాకుల, మూసాపేట మండలాల నాయకులు కోరారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఇంటింటికెళ్లి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూను నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీలు నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, జెడ్పీ మాజీ కోఆప్షన్సభ్యుడు మహమూద్, గూపని కొండయ్య, నరేందరాచారి, శివరాములు, రవి పాల్గొన్నారు.
ముమ్మర ప్రచారం
భూత్పూర్, అక్టోబర్ 29 : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ శివన్నగూడెంలో భూ త్పూర్ మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి గెలుపుతోనే మునుగోడు మరింత అభివృద్ధి చెందుతుందని, ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్గౌడ్, సత్యనారాయణ, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.