‘ఇంటగెలిచి రచ్చ గెలవాల’ంటారు. కానీ, రెండుచోట్ల ఒకేసారి గెలిస్తే..! దాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర సాధకుడిగా ప్రశంసలందుకున్న ఆయన ఇప్పుడు భారతదేశానికి మార్గనిర్దేశకుడిలా మారారు.
Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి
రాష్ట్రంలో టీడీపీ పరిస్థితే కాంగ్రెస్కు కూడా రాబోతున్నదా..? గాంధీభవన్ను కిరాయికి ఇవ్వాల్సిన దుస్థితికి పార్టీ దిగజారుతున్నదా..? ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర నామమాత్రమేనా..? అంటే రాజకీయ వి�
TRS NRI Oman | దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న బీజేపీని ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉందని టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్ రెడ్డి
Sridhar abbagouni | మునుగోడు మొనగాడు సీఎం కేసీఆరేనని టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అన్నారు. ఉపఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు
MP Suresh reddy | రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో
మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష
Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఆదినుంచి టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతున్నది. తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Munugode by poll results | మునుగోడులో స్పష్టమైన ఆధిక్యం దిశగా టీఆర్ఎస్ పయణిస్తున్నది. మొదటి రౌండ్లోనే ఆధిక్యం ప్రదర్శించిన గులాబీ పార్టీ.. రౌండ్ రౌండ్కు తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్నది.
Munugode bypoll | మునుగోడులో గెలుపు దిశగా టీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. తొలిరౌండ్ నుంచి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్న టీఆర్ఎస్.. ఆరు రౌండ్లు ముగిసే సరికి 2169 ఓట్ల
munugode bypoll | మునుగోడులో టీఆర్ఎస్ దూసుకెళ్లున్నది. పోస్టల్ ఓట్లలో నాలుగు ఓట్ల ఆధిక్యంలో నిలిచిన గులాబీ పార్టీ.. మొదటి రౌండ్లో 1352 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. మొదటి రౌండ్లో భాగంగా చౌటుప్పల్
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీజేపీ కంటే నాలుగు ఓట్లు అధికంగా
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.