Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్లో ఆయనకు బీ ఫాంను, ఎన్నికల ఖర్చు
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని రాష్ట్రంలోని 17 గౌడ సంఘాల నాయకులు ప్రకటించారు. గౌడ సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాము ఉ�
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో మన జిల్లా ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సహా 12 మంది నేటి నుం�
ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని ఆర్ అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడులో తనతోపాటు ప్రచారంలో పాల్గొనే బాలొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధ�
మోదీ, అమిత్షా ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును నిలువరించలేరని, బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని రాష్ట్ర విద్యు
Kusukuntla Prabhaker Reddy | అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థిని ఖరారుచేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కూసుకుంట్లకు అవకాశమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
Munugode bypoll | నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు
Munugode | మునుగోడు (Munugode) ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు
Jagadish Reddy | మునుగోడు లో గుభాళించేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం
Gutta Sukender reddy | తెలంగాణకు బీజేపీ ప్రమాదకారిగా మారిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం