Minister Koppula| మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి దిమ్మ తిరిగేలా ఓటర్లు తగిన తీర్పు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా
మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి, నిత్యం దళితులపై దాడులు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్న బీజేపీకి మాదిగల దెబ్బతో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని టీఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాప న్�
బీజేపీ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటంలేదు. అబద్ధాలు, మోసాలకు చిరునామాగా మారిపోయింది. ఏ మాత్రం సందు దొరికినా ఇతర పార్టీల నేతలను కొనేందుకు వెనుకాడడం లేదు.
Munugode by poll | మర్రిగూడ మురిసిపోయింది. ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్
MLA Seetakka | భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న వెంకట్ రెడ్డిపై ఆమె నిప్పులు �
Minister Prashanth reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు. కాంగ్రె�
తమ తొలి ఓటు కారు గుర్తుకే వేస్తామని యువత స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించి నేడు హైదరాబాద్, ఇతర మహా నగరాల్లో డిగ్రీ, పీజీలు చదువుతున్న యువతీ యువకులు
మునుగోడు (Munugode by poll)నియోజకవర్గంలోని గట్టుప్పల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డబ్బులు పంచి ఉప ఎన్నికలో గెలవాల
మునుగోడు ఉప ఎన్నిక (munugode by poll)కు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)వికాస్రాజ్ (CEO Vikas raj) తెలిపారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమించామన్న�