Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి శిష్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,
Munugode by poll | మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. రోహిత్ సింగ్ను ఆర్వోగా నియమిస్తూ ఎన్నికల
Minister KTR | మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఒక వ్యక్తిగా అతనికి లాభం అవుతుంది.. అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలందరికీ మేలు జరుగుతుంది.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి కేసీఆర్ హైదరాబాద్కు బయల్దేరారు. తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు కేసీఆర్. ములాయం సింగ్ యాదవ్
మునుగోడులో టీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపుకోసం గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తామని యజమానులు వెల్లడించారు.
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలం చల్లవోణికుంట ,మెల్లవోయ్ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Munugode by poll | నిన్న బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి. అయితే నగదుతో పట్టుబడ్డ కారు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిదని తెలుస్తోంది. ఆ
munugode by poll | టీఆర్ఎస్ పార్టీ డబ్బుతో రాజకీయాలు చేయదని, ప్రజల మద్దతు ఉన్న పార్టీ అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఉప
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు కూడా నియోజకవర్గ పరిధిలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక
Munugode by poll | అదానీ ఆదాయం పెరిగింది.. దేశమంతా పేదరికంలో ఉండిపోయింది. ఒక్కరో, ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతదని మోదీ ప్రభుత్వం అనుకుంటుంది. ఈ నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే మొత్తం నల్ల�
Munugode by poll | మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి, భంగపడ్డ పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరారు. చండూరు ఎంపీపీగా కొనసాగుతున�