మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ తగులుతున్నది. ఇటీవల డబ్బులతో మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్న వారు తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారు.
టీఆర్ఎస్ను గెలువలేకనే ఈసీనీ అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. గతంలో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి ఎలా కేటాయిస్తారని
మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్రెడ్డి అమ్మకానికి పెట్టాడా? ఎన్నికల్లో వారు చూపించిన అపార అభిమానాన్ని అచ్చంగా కాసులకు అమ్ముకొన్నాడా? తనకు రాజకీయంగా కనీ పెంచిన నల్లగొండ ప్రజల ఆదరణను కాంట్రాక్టుల క�
నాలుగేండ్లపాటు గెలిచి నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్రెడ్డి.. ఇప్పుడు మళ్లీ గెలిపించాలని కోరడం హాస్యాస్పదంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
మత పిచ్చి రాజకీయాలతో ఉత్తర భారతదేశంలో పాగా వేయగలిగిన బీజేపీకి, దక్షిణాన కర్ణాటకలో తప్ప ఇంకెక్కడా అవకాశం చిక్కలేదు. దక్షిణాది ప్రజల రాజకీయ చైతన్యం ముంగిట బీజేపీ మతం పాచిక పారుతలేదు.
తెలంగాణ ఏర్పడినప్పటినుంచే రాష్ర్టాన్ని కించపరుస్తూ మోదీ మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. నల్లగొండ, మునుగోడు మీద సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ, బీజేపీ నేతలకు, మోదీకి ఎందుకు ఉంటుంది? ఫ్ల�
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ప్రచారం వదిలి దాదాగిరీకి దిగారు. మునుగోడులో ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతున్నరు. ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నిస్తున్న ఓటర్లను ‘ఏయ్ నీ సంగతి చెప్తా’ అని అల్టిమేటం జ�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
మునుగోడులో బీజేపీ ఓటమికే.. నేడు సీఎం కేసీఆర్ను కలుస్తాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమ�
TRS | మునుగోడులో టీఆర్ఎస్ (TRS) పార్టీకి క్రమంగా మద్దతు పెరుగుతున్నది. ఉపఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రకటించింది.
మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసం మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే �
Chada Venkat Reddy | బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్ఎస్కు మద్దుతు పలుకుతున్నామని చెప్పారు