జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో జతకట్టడం వల్ల కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తీసుకోలేకపోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది
సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పక్షానికి మంచి మెజారిటీ లభిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత కూడా సాధారణంగా మున్సిపాలిటీ ఎన్నికలు అ�
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్లో ఎటువంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ�
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, బీఆర్ఎస్ పాలనలో తాను ఐదేండ్లు ఎమ్మెల్యేగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని కనకదుర్గ దేవాలయం వద్ద నిరూపిస్తే తమ ప�
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శేఖర్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. బుధవారం ఆయన ఇంటింటి తిరుగుతూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజ
మున్సిపాలిటీ ఎన్నికల వేళ వర్ధన్నపేట కాంగ్రెస్లో ముసలం పుట్టింది. పార్టీ కోసం మొదటి నుంచి ఉన్న వారిని పక్కనపెట్టి బయటి నుంచి వచ్చిన వారికే అందలం ఎక్కిస్తారా?.. అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతు�
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 402 వార్డులు ఉండగా 1,658 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు హరిసింగ్ నాయక్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు పట్ట�
మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై స్థానిక మంత్రి ఫోకస్ చేసి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. బలవంతంగా కాంగ్రెస�
త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలో నియోజకవర్గంలోని భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట మున్స�
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు �