సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 402 వార్డులు ఉండగా 1,658 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు హరిసింగ్ నాయక్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు పట్ట�
మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై స్థానిక మంత్రి ఫోకస్ చేసి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. బలవంతంగా కాంగ్రెస�
త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలో నియోజకవర్గంలోని భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట మున్స�
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు �
అమరావతి : చిత్తూర్ జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. నగరి మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు స్థానిక నేతలు తీవ్రంగా ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించా