జడ్చర్ల మున్సిపాలిటీలో పనిచేసే మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వ ర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్ డ�
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం సమావేశా�
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో 118 దరఖాస్తులు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలపై సత్యశారదకు వినతిపత్రాలు అందజేశారు.రెవెన్యూశాఖకు చెందినవే అత్యధికంగా 76 వచ్చాయి.
అభివృద్ధిని కూడా ఉద్యమంలా చేసే కేసీఆరే మళ్లీ సీఎం కావాలని, గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేయనున్న కేసీఆర్ను మరోసారి లక్ష పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తామని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం ఏ�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని భారీ, ఎత్తయిన భవనాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, పాఠశాలలు, అపార్ట్మెంట్లలో అగ్నిమాపక తనిఖీలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కే త�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆద�
రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ఎంతో పటిష్టంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శుక్రవారం అన్నారు.
సూర్యాపేటలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్రెడ్డి, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. రాష్ట
సూర్యాపేట మున్సిపాల్టీ యంత్రాంగం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేయిస్తున్న ఆక్యూప్రెషర్ మ్యాట్, టైల్స్, ఇటుకలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియ�
ఉపవాస దీక్షలతో ముస్లింలంతా నెల రోజుల పాటు గడిపారు. నెల వంక సాక్షాత్కరించిందని మత పెద్దల ప్రకటన వెలువడింది. దీంతో రంజాన్ సందడి మొదలైంది.. నేడు ఈద్గాలలో జరుగనున్న ప్రత్యేక పండుగ ప్రార్థనల కోసం