ఉపవాస దీక్షలతో ముస్లింలంతా నెల రోజుల పాటు గడిపారు. నెల వంక సాక్షాత్కరించిందని మత పెద్దల ప్రకటన వెలువడింది. దీంతో రంజాన్ సందడి మొదలైంది.. నేడు ఈద్గాలలో జరుగనున్న ప్రత్యేక పండుగ ప్రార్థనల కోసం
పట్టణాలు, నగరాల్లో ఇంటి అనుమతులపై తనిఖీ నివేదికలు ఇవ్వడంలో జాప్యం చేసిన 10 మంది ఉద్యోగుల వేతనాలను కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కరి వేతనంలో రూ.5 వేల నుంచి రూ.10 వేల